తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష పార్టీ తరఫున శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన మాజీ మంత్రి హర
తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జలసాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది.
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు.
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
గ్రేటర్ ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలి ఆప్రమత్తమైంది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద లేకపోవడంతో గతంలో కంటే శ్రీశైలం, సాగర్లో కలిపి 12.86 టీఎంసీల నీటి
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నే కొత్త మార్గదర్శకాలను జారీచేశామని, ఆ అధికారం తమకు ఉన్నదని కేంద్రం స్పష్టంచేసింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది.
CM KCR | ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన రైతులు వేసి పంటలు
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలి.. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తి ఇది.
కృష్ణా జలాల్లో నీటి పంపిణీ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ విజయమని, బీఆర్ఎస్ విజయమని, ఉద్యమ విజయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన సభలో మంత�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జలసంబురం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 మొదటి మోటరు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని �
ఉమ్మడి పాలమూరు జిల్లా కవులు తమ కవిత్వాన్ని కొనియాడుతూ పంటపొలాలు సస్యశ్యామలమయ్యాయని.. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగిపోయాయని.. వలసలు నిలిచిపోయాయని.. పంటలు సంపదతో తులతూగుతూ రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయని తమ కవ�
కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని వి