‘పాలమూరు’ జలాలు దేవుడి పాదాలను తాకాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో తమ ఏండ్ల కలసాకారం కావడంతో ఉబికివచ్చిన కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రజలు తమ గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకించి, పులకించిపోయారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభోత్సవంతో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకం దశాబ్దాల కలను సైతం నెరవేరింది. శనివారం నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ నీరు విడుదల చేయగానే �
జిల్లాలోని భారీ నీటిపారుదల కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జళకళ సంతరించుకున్నది. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దపు అతిపెద్ద మానవ విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పక్క నే కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు రాక బీడుభూములతో రైతు ఎప్పుడు వరుణ దేవుడు కరుణిస్తాడా అని ఆకాశానికి వర్షం కోసం ఎదురుచూసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేటీదొడ్డి మండలంలోని
కోయిల్సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురే ఖారెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని తీలేరు గ్రామ శివారులో పంప్హౌస్తో కోయిల్సాగర్�
కృష్ణా జలాల వినియోగంపై ఏపీ మళ్లీ అదే వితండవాదాన్ని కొనసాగిస్తున్నది. ఏకంగా బోర్డు మీటింగ్లో అంగీకరించిన అంశాన్ని తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక.. పంటలు పండక.. కడుపుచేత పట్టుకుని వలసలు వెళ్లిన ప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కరువుకు నెలవుగా ఉన్న �
తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యున
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ మే 18కి వాయి దా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్ట
తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను త్వరితగత�
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.