తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యున
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ మే 18కి వాయి దా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్ట
తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను త్వరితగత�
కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
Minister Jagadish reddy | నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి,
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవరేజ్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రా�
telangana ENC letter to krmb chairman | కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్ను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
కొల్లాపూర్, నవంబర్ 28: కృష్ణా జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు వారం రోజులుగా నీరు రంగు మారుతుంది. గతంలో ఎన్నడూ ఇలా నీళ్ల
ఇంతై ఇంతింతై అన్నట్టుగా ఏపీ జలదోపిడీ కేసీ కెనాల్ ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణా నీరు అదనపు నిర్మాణాలతో అక్రమంగా మళ్లింపు ఏటా 25 టీఎంసీలకు పైగా పెన్నాకు తరలింపు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్ర�