telangana ENC letter to krmb chairman | కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్ను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
కొల్లాపూర్, నవంబర్ 28: కృష్ణా జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు వారం రోజులుగా నీరు రంగు మారుతుంది. గతంలో ఎన్నడూ ఇలా నీళ్ల
ఇంతై ఇంతింతై అన్నట్టుగా ఏపీ జలదోపిడీ కేసీ కెనాల్ ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణా నీరు అదనపు నిర్మాణాలతో అక్రమంగా మళ్లింపు ఏటా 25 టీఎంసీలకు పైగా పెన్నాకు తరలింపు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్ర�
రజత్ కుమార్ | కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదని
ప్రధానికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలోని గణాంకాలలో మాయాజాలం తప్పుదారి పట్టించేలా పోతిరెడ్డిపాడు నీటి ప్రవాహ సామర్థ్యం లెక్కలు 881 అడుగుల వద్ద సుమారు 67 వేల క్యూసెక్కుల ప్రవాహం కావాలనే ఎన్ని గేట్లు అనేది చెప�
చివరి ఆయకట్టు| జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని రిజర్వాయర్ కాలువల ద�