శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు,
కృష్ణాజలాల వినియోగంపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును ఆహ్వానించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎం నగేశ్ ముదిరాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరా�
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన వాటాను సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండిపడ
కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లిం
కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కూడా ఏపీ తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మండిపడ్డారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ అడ్
KTR | ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలిస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646టీఎంస
కృష్ణాజలాలను 66:34% నిష్పత్తిలో వినియోగించుకోవాలని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చేసుకున్నది తాత్కాలిక ఒప్పందమేనని, అదీ ఆ ఏడాదికే పరిమితమని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తేల్చిచెప్పారు. �
ఓ వైపు కృష్ణా నదిలో నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. మరో వైపు ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వృధాగా కృష్ణమ్మ దిగువకు పోతున్నది. తెలంగాణలో కృష్�