పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ సమీపంలోని లిఫ్ట్-1 సర్జ్పూల్ను కృష్ణమ్మ ముంచెత్తింది. మంగళవారం జీరో పాయింట్ నుంచి ఓపెన్ కెనాల్ మీదుగా హెడ్రెగ్యులేటరీ మీదుగా నీటిని విడుద�
రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, లాంచీస్టేషన్, డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో నిండిపోయాయి. తెలంగాణ టూరిజం కృష్ణానదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండపేటకు చెందిన జాలరి హరిబాబు వలకు భారీ బొచ్చ చిక్కింది. మంగళవారం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో చేపలు పడుతుండగా 20 కిలోల చేప పడింది. భారీ చేప చిక్కడంతో సంబురపడ్డ ఆయన ద�
ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది.
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి �
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు �
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతుండగా, కృష్ణమ్మ బిరాబిరా అంటూ శ్రీశైలానికి తరలివస్తున్నది. ఆదివారం సాయంత్�
కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో క�
Jurala Project | కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు వరద నమోదవుతున్నది. శుక్రవారం ఉదయం 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా 3 గేట్ల నుంచి.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రా