ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఒక ప్రహసనం. అటవీ, పర్యావరణ పర్మిషన్లు దశాబ్దాల తరబడి కొన‘సాగు’తూనే ఉండడం చేదువాస్తవం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో �
లక్ష్మీ బరాజ్ నుంచి 7 పంపుల ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్నది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురే ఖారెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని తీలేరు గ్రామ శివారులో పంప్హౌస్తో కోయిల్సాగర్�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
నారాయణపేట జిల్లా ముడుమాల్ సమీపంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుత�
కృష్ణా జలాల వినియోగంపై ఏపీ మళ్లీ అదే వితండవాదాన్ని కొనసాగిస్తున్నది. ఏకంగా బోర్డు మీటింగ్లో అంగీకరించిన అంశాన్ని తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నది.
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
2022-23 నీటి సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాటాలో 18 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని ప్రస్తుత 2023-24 నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్... సెయిన్ నది ఒడ్డున ప్యారిస్... రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ�