Minister Srinivas Goud | ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) , ఎమ్మెల్యే చిట్టెం రామ్మో
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 5
కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నీలవేణి పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి డ్యాంకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. దిగువకు 1.75 లక్షల క్యూసెక్కులను వదులుత�
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా
ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రే ఆల్మట్టి ప్రాజ
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.
జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కృష్ణా నది ఉరకలేస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ఆదివారం 31,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. 37,434 క్యూసెక్కులను వినియ�
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వానలకు కృష్ణాలో భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టికి శనివారం సాయంత�
ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఒక ప్రహసనం. అటవీ, పర్యావరణ పర్మిషన్లు దశాబ్దాల తరబడి కొన‘సాగు’తూనే ఉండడం చేదువాస్తవం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో �
లక్ష్మీ బరాజ్ నుంచి 7 పంపుల ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్నది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురే ఖారెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని తీలేరు గ్రామ శివారులో పంప్హౌస్తో కోయిల్సాగర్�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
నారాయణపేట జిల్లా ముడుమాల్ సమీపంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుత�
కృష్ణా జలాల వినియోగంపై ఏపీ మళ్లీ అదే వితండవాదాన్ని కొనసాగిస్తున్నది. ఏకంగా బోర్డు మీటింగ్లో అంగీకరించిన అంశాన్ని తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నది.