ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
2022-23 నీటి సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాటాలో 18 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని ప్రస్తుత 2023-24 నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్... సెయిన్ నది ఒడ్డున ప్యారిస్... రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ�
కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యున
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్
చెంతన కృష్ణానది పారుతుంటే చూసి మురవడమే తప్ప నీటి చుక్క వచ్చేది కాదు. ఎత్తయిన ప్రాంతం కావడంతో సాగు, తాగునీటికి పాలకవీడు మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్ట పంటలే ఆధారంగా సాగు చేసేవారు. నీటి కో
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశం ఈ నెల 10న జరుగనున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీకి 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్టు తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖలు రాసింది. సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను ప
కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వ�
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ మే 18కి వాయి దా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్ట