కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా మరే ప్రాంతానికీ సాగునీటి వసతి లేదు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు కరువు కాటకాలతో భూగర్భజలాలు అడుగంటి ఫ్లోరైడ్ భూతం జిల్లా�
కృష్ణా నదిలో కర్ణాటకకు నీటి కేటాయింపులు లేకున్నా ఆ రాష్ట్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీలోని రాయలసీమలో నిర్మాణమవుతున్న మరో సాగునీటి ప్రాజెక్టు వెలుగోడుకు నదీ మార్గం మీదుగా లాం చీలో మళ్లీ భారీ వాహనాలు తరలిపోతున్నాయి.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. కొత్త ట్రిబ్యునల్ వేయవచ్చని కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చినా, పదేపదే సంప్రదింపుల పేరుతో ఎనిమిదేండ్లుగా తా
Srishailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార
krishna river | కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. కృష్ణాజల వివాదాలపై మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలంటూ రాసిన లేఖలపై
కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడ�
minister ktr | భవిష్యత్లో మునుగోడును కోనసీమగా తయారు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఉమ్
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసు�