నాగార్జునసాగర్, శ్రీశైలం ఎడమగట్టు కేంద్రాల నుంచి తెలంగాణ కొనసాగిస్తున్న విద్యుత్తు ఉత్పత్తిని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం �
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుండి 2,43,127 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 28,718 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 42,070 క్యూసెక్కుల ( మొత
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2,46,576 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. జూరాల స్పిల్ వేను నుంచి 1,51,262 క్యూసెక్కులు, పవ�
శ్రీశైలం : మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి భారీగా పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. గంట గంటకూ శ్రీశైలం ప్రాజెక్ట�
హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద�
శ్రీశైలం : కృష్ణా నదిపై ఉన్న జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,06,205 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. జలాశయం మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం �
KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షణ కమిటీ సమావేశం మరోసారి వాయిదాపడింది. శుక్రవారం (సెప్టెంబర్ 2న ) జరగాల్సిన సమావేశం.. ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భేటీ ఆగస్టు చివర�
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 3,05,990 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు వచ్చిన వరద�