Jurala | ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద మొదలైంది. కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టికి 1.13 లక్షల క్కూసెక�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అన�
శ్రీశైలం : కృష్ణానది ఎగువ ప్రాంతాతమైన కర్ణాటక నుంచి శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. సుంకేసుల నుంచి 4,240 క్యూసెక్కుల నీరు విడుదల.. కాగా సోమవారం సాయంత్రానికి 10,200 క్యూసెక్కుల నీరు జలాశయానికి
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. కేఆర్ఎంబీ సభ్యుడు బీ రవికుమార్ పిైళ్లె ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు
తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున�
హైదరాబాద్ : కృష్ణా నదీయాజమాన్యం బోర్డు సమావేశం మే 6న జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో భేటీ జరుగనున్నది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరవనున్నారు. ఈ సందర్భంగ�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఉదయం కమిటీ సభ్యులు భేటీకానున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరుగనున్నది. నీటి కొరతన�
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన
తెలంగాణకు తీవ్ర అన్యాయం దానిని వెంటనే రద్దు చేయాలి రాజకీయ నేతలంతా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశంలో వక్తలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ �
ఏ అధికారంతో నదుల అనుసంధానం చేస్తున్నారుఏ ప్రాతిపదికన అనుసంధానిస్తారు?.. మమ్మల్ని అడుగకుండా చేస్తరా?ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోరా?.. కృష్ణా గోదావరి నీళ్లను కావేరీలో ఎట్ల కలుపుతరు?మా ప్రతిపాదనలు ఎంద�