Kalwakurthy Lift Irrigation | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన�
గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను
Gunturu | గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలో విషాదం నెలకొంది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పట�
Srisailam | నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ నందికొండ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి లాంచీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరె�
Lanchi service | చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు వీక్షించాలని ఉందా.. అయితే ప్రయాణానికి సిద్ధమవండి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి
Crocodile Attack | నదిలో నీళ్లు తాగుతున్న ఒక వ్యక్తిపై సడెన్గా దాడి చేసిన మొసలి అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏడేండ్లెందుకు? 50 లెటర్లు రాసినా రిజర్వేషన్ల పెంపుపై స్పందించరా? జనగణనలో కులగణన చేయకుంటే వివాదం తప్పదు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే త
CM KCR | ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి, కృష్ణా నదుల్లో నదుల్లో నీటివాటాలు తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగ�
Telangana | కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం
గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించిన శాతవాహన సామ్రాజ్యంలోని చాలా నగరాలు, పట్టణాలు భూగర్భంలో ఇప్పటికీ దాగి ఉంటే, కొన్ని జల సమాధి అయిపోయినయి.