Srisailam | నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ నందికొండ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి లాంచీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరె�
Lanchi service | చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు వీక్షించాలని ఉందా.. అయితే ప్రయాణానికి సిద్ధమవండి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి
Crocodile Attack | నదిలో నీళ్లు తాగుతున్న ఒక వ్యక్తిపై సడెన్గా దాడి చేసిన మొసలి అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏడేండ్లెందుకు? 50 లెటర్లు రాసినా రిజర్వేషన్ల పెంపుపై స్పందించరా? జనగణనలో కులగణన చేయకుంటే వివాదం తప్పదు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే త
CM KCR | ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి, కృష్ణా నదుల్లో నదుల్లో నీటివాటాలు తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగ�
Telangana | కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం
గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించిన శాతవాహన సామ్రాజ్యంలోని చాలా నగరాలు, పట్టణాలు భూగర్భంలో ఇప్పటికీ దాగి ఉంటే, కొన్ని జల సమాధి అయిపోయినయి.
rajatkumar wrote letter to krmb chairman | గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 1,72,113 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస�
Telangana ENC wrote a letter to KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును
Krishna Tribunal | కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ �