రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారులు పట్టుదలతో కృషి చేయాలి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులపై �
ఊడిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి రెండ్రోజులుగా తగ్గిన ఇన్ఫ్లోలు గురువారం కొద్దిగా పెరిగాయి. నాగార్జునసాగర్కు ఒక్�
కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు అనుమతుల్లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ పనులను తక్షణమే ఆపేయాలని,
కృష్ణా నదీ | ఈ నెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాగర్కర్నూల్ : జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద కృష్ణానదిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పాతాళగంగ స్నానాల ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు యువకుడు కృష్ణానదిలో జారిపడ్డాడు. గల్లంతైన యువకుడు ప్రకాశం జ�
శ్రీశైలం, నాగార్జున సాగర్లో 4 చొప్పున గేట్లు ఎత్తి నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: కృష్ణా బేసిన్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం
శ్రీశైలం డ్యామ్ | వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదీపై ఉన్న ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 2,35,387 క్యూసెక్కుల
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం
జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శని డ్యామ్కు ప్రస్తుతం 3,97,500 క్యూసెక్కుల
సాగర్కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల