రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 70.8 శాతం నదీజలాల్లో దక్కాల్సిన వాటా 771 టీఎంసీలు కేటాయింపులు పూర్తయ్యేదాకా సగం నీళ్లు ఇవ్వండి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పరీవాహ�
వివాదాల్లేని ప్రాజెక్టులను జాబితాలో చేర్చడం దారుణం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి రివర్బోర్డుల
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
ఎగువ నుంచి పోటెత్తిన వరద నిండుకుండలా జూరాల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో తగ్గుముఖం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజ�
1.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నారాయణపూర్కు వరద ఉధృతి జూరాలకు చేరుతున్న కృష్ణమ్మ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగ�
డ్యాములు, కాలువలు, తూముల గేట్లపై ప్రత్యేక దృష్టి పాత ఆనకట్టల గేట్ల డ్రాయింగ్స్ గీస్తున్న ఇరిగేషన్శాఖ లష్కర్ల నియామకానికీ చర్యలు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణపైనా �
దొంగ ప్రాజెక్ట్లు కట్టింది.. కడుతున్నదీ వాళ్లేజగన్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, జూలై 9: కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తేలేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డ�
ఇకపై ఏపీ సర్కార్ ఆటలు సాగవు మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరిక చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న�