కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి
జూరాల, శ్రీశైలానికి భారీగా వస్తున్న వరద త్వరలో నిండనున్న శ్రీశైలం భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి మహబూబ్నగర్,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణానదిపై ఉన్న �
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా
రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 70.8 శాతం నదీజలాల్లో దక్కాల్సిన వాటా 771 టీఎంసీలు కేటాయింపులు పూర్తయ్యేదాకా సగం నీళ్లు ఇవ్వండి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పరీవాహ�
వివాదాల్లేని ప్రాజెక్టులను జాబితాలో చేర్చడం దారుణం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి రివర్బోర్డుల
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
ఎగువ నుంచి పోటెత్తిన వరద నిండుకుండలా జూరాల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో తగ్గుముఖం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజ�
1.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నారాయణపూర్కు వరద ఉధృతి జూరాలకు చేరుతున్న కృష్ణమ్మ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగ�