నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
మహబూబ్నగర్ : రాష్ట్రానికి వచ్చే కృష్ణ, తుంగభద్ర నీటిలో చుక్క నీటిని కూడా వదలుకోమని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్ట్రం ఏపీ అక్రమ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, తుంగభద్ర నీ
పర్యావరణ అనుమతులను పెండింగ్లో పెట్టిన కేంద్రం ప్రాజెక్టు డ్రాయింగ్స్, నీటి వాడకం, భూ సేకరణ, ఆయకట్టుపై వివరణ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మి
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�
హైదరాబాద్ : ఇటీవల మంత్రివర్గ నిర్ణయం మేరకు కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం �
హైదరాబాద్ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడ
ఏపీ జల చౌర్యంకేంద్రం చోద్యం తెలంగాణ సమరం అలంపూర్ వద్ద నిర్మాణం జోగులాంబ బరాజ్ సుంకేశుల పరీవాహంలో మరో లిఫ్ట్ భీమా ప్రవేశ ప్రాంతంలో వరదకాల్వ పులిచింతలకు ఎడమ కాల్వ నిర్మాణం సాగర్ టెయిల్ పాండ్ వద్ద ఇ�
సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటున్నాం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శికి రజత్కుమార్ లేఖ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా�
అనుమతులు లేకుండా కుడి కాల్వ పనులు తెలంగాణ రైతులకు అన్యాయం మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాంత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తూ కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 14,300 క్యూసెక్కులు అవుట్ఫ్లో 20,747 ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క�
నారాయణపూర్ నుంచి విడుదల చేసిన కర్ణాటక జూరాలకు జలకళ.. జల విద్యుదుత్పత్తి షురూ ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ ధరూరు, ఆత్మకూరు, మహబూబ్నగర్: ఎగువన కర్ణాటకలో నైరుతి ప్రభావం మొదలైంది. ఇద