ఏపీ జల చౌర్యంకేంద్రం చోద్యం తెలంగాణ సమరం అలంపూర్ వద్ద నిర్మాణం జోగులాంబ బరాజ్ సుంకేశుల పరీవాహంలో మరో లిఫ్ట్ భీమా ప్రవేశ ప్రాంతంలో వరదకాల్వ పులిచింతలకు ఎడమ కాల్వ నిర్మాణం సాగర్ టెయిల్ పాండ్ వద్ద ఇ�
సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటున్నాం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శికి రజత్కుమార్ లేఖ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా�
అనుమతులు లేకుండా కుడి కాల్వ పనులు తెలంగాణ రైతులకు అన్యాయం మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాంత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తూ కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 14,300 క్యూసెక్కులు అవుట్ఫ్లో 20,747 ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క�
నారాయణపూర్ నుంచి విడుదల చేసిన కర్ణాటక జూరాలకు జలకళ.. జల విద్యుదుత్పత్తి షురూ ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ ధరూరు, ఆత్మకూరు, మహబూబ్నగర్: ఎగువన కర్ణాటకలో నైరుతి ప్రభావం మొదలైంది. ఇద
జూరాల జలాశయానికి వరద | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్ : రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం, పోలవరం పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేమని ఏపీ తెలిపింది. దీంతో ఏపీ ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరక�
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.