మా హక్కును అడిగే అధికారం ఎవరికీ లేదు మా వాటాకు వచ్చిన నీళ్లనే వాడుకొంటున్నాం శ్రీశైలంను నిర్మించిందే జలవిద్యుత్తు కోసం ఏపీ నిజాలను దాచి.. అందరినీ ఏమారుస్తున్నది నిజాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి కృ�
హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చై�
మంత్రి జగదీష్ రెడ్డి | కృష్ణా జలాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
మహబూబ్నగర్ : రాష్ట్రానికి వచ్చే కృష్ణ, తుంగభద్ర నీటిలో చుక్క నీటిని కూడా వదలుకోమని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్ట్రం ఏపీ అక్రమ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, తుంగభద్ర నీ
పర్యావరణ అనుమతులను పెండింగ్లో పెట్టిన కేంద్రం ప్రాజెక్టు డ్రాయింగ్స్, నీటి వాడకం, భూ సేకరణ, ఆయకట్టుపై వివరణ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మి
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�
హైదరాబాద్ : ఇటీవల మంత్రివర్గ నిర్ణయం మేరకు కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం �
హైదరాబాద్ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడ