1.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నారాయణపూర్కు వరద ఉధృతి జూరాలకు చేరుతున్న కృష్ణమ్మ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగ�
డ్యాములు, కాలువలు, తూముల గేట్లపై ప్రత్యేక దృష్టి పాత ఆనకట్టల గేట్ల డ్రాయింగ్స్ గీస్తున్న ఇరిగేషన్శాఖ లష్కర్ల నియామకానికీ చర్యలు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణపైనా �
దొంగ ప్రాజెక్ట్లు కట్టింది.. కడుతున్నదీ వాళ్లేజగన్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, జూలై 9: కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తేలేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డ�
ఇకపై ఏపీ సర్కార్ ఆటలు సాగవు మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరిక చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న�
మా హక్కును అడిగే అధికారం ఎవరికీ లేదు మా వాటాకు వచ్చిన నీళ్లనే వాడుకొంటున్నాం శ్రీశైలంను నిర్మించిందే జలవిద్యుత్తు కోసం ఏపీ నిజాలను దాచి.. అందరినీ ఏమారుస్తున్నది నిజాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి కృ�
హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చై�
మంత్రి జగదీష్ రెడ్డి | కృష్ణా జలాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�