జూరాల జలాశయానికి వరద | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్ : రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం, పోలవరం పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేమని ఏపీ తెలిపింది. దీంతో ఏపీ ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరక�
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.