కృష్ణా జలాలపై పూర్తి హక్కు తెలంగాణకే ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల లేఖ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న ఏపీ సర్కారు చర్యలను నిలువరిం
కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరంలేదు శ్రీశైలం కుడిగట్టు నిర్వహణ ఏపీదే సాగర్, పులిచింతల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి అనుమతివ్వాలి కేఆర్ఎంబీకి తెలంగాణ జవాబు హైదరాబాద్, జూలై 29 (నమస్తే త�
శ్రీశైలానికి 5.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 204 టీఎంసీలకు చేరిన నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న ప్రవాహం హైదరాబాద్ జూలై 29 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువ న�
శ్రీశైలం గేట్లు ఎత్తివేత | ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు ఇన్ఫ్లో 4.16 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1.16 లక్షల క్యూసెక్కులు మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం ప్ర
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత | ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,66,864 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
జూరాలకు 3.35లక్షల క్యూసెక్కుల వరద | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.35లక్షల క్యూసెక్కుల ప్రవాహం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి
జూరాల, శ్రీశైలానికి భారీగా వస్తున్న వరద త్వరలో నిండనున్న శ్రీశైలం భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి మహబూబ్నగర్,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణానదిపై ఉన్న �
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా