శ్రీశైలం, నాగార్జున సాగర్లో 4 చొప్పున గేట్లు ఎత్తి నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: కృష్ణా బేసిన్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం
శ్రీశైలం డ్యామ్ | వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదీపై ఉన్న ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 2,35,387 క్యూసెక్కుల
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం
జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శని డ్యామ్కు ప్రస్తుతం 3,97,500 క్యూసెక్కుల
సాగర్కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల
కృష్ణా జలాలపై పూర్తి హక్కు తెలంగాణకే ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల లేఖ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న ఏపీ సర్కారు చర్యలను నిలువరిం
కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరంలేదు శ్రీశైలం కుడిగట్టు నిర్వహణ ఏపీదే సాగర్, పులిచింతల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి అనుమతివ్వాలి కేఆర్ఎంబీకి తెలంగాణ జవాబు హైదరాబాద్, జూలై 29 (నమస్తే త�
శ్రీశైలానికి 5.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 204 టీఎంసీలకు చేరిన నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న ప్రవాహం హైదరాబాద్ జూలై 29 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువ న�
శ్రీశైలం గేట్లు ఎత్తివేత | ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.