Jurala Project | జిల్లా పరిధిలో ఉన్న జూరాల జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.10 మీటర్లు�
Jurala project | జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది.
ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.54లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం
పూర్తిస్థాయిలో నీటితో కళకళలాడుతుండగా.. ఏడుగ
srisailam dam | కృష్ణా నదీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి దిగువ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో గంట
Nagarjuna Sagar | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ఉరకలేస్తోంది. భారీగా వరద
Srisailam project | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది.
srisailam reservoir | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,25,116 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,285 క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే సుంకేశుల నుంచి
కృష్ణమ్మకు మళ్లీ వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా అధికారులు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుం�
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ టెక్నాలజీతో ఈ వంతెన నిర్మాణం జరుగనున్నది.
Srisailam Dam | ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు రెండుగేట్లను పది అడుగుల మేర ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. ఆదివారం జూరాల
నాగార్జునసాగర్, శ్రీశైలం ఎడమగట్టు కేంద్రాల నుంచి తెలంగాణ కొనసాగిస్తున్న విద్యుత్తు ఉత్పత్తిని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం �
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుండి 2,43,127 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 28,718 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 42,070 క్యూసెక్కుల ( మొత
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని