కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక�
కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్టు సమీపంలో కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతు పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ర్టాలను కలిపే 167 జాతీయ రహదారిపై రాయిచూర్క
తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే
Tungabhadra Board | తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణ జలాలను కేసీఆ కెనాల్కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందని, నీటి తరలింపును నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం బ
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా మరే ప్రాంతానికీ సాగునీటి వసతి లేదు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు కరువు కాటకాలతో భూగర్భజలాలు అడుగంటి ఫ్లోరైడ్ భూతం జిల్లా�
కృష్ణా నదిలో కర్ణాటకకు నీటి కేటాయింపులు లేకున్నా ఆ రాష్ట్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.