కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వ�
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ మే 18కి వాయి దా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్ట
Harish Rao | వికారాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్( Vikarabad ), తాండూర్( Tanduru )కు కృష్ణా జలాలు( Krishna Water ) తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) స్పష్టం చేశారు. పాలమూరు పం�
మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల�
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదళ్లో నాలుగు ఆడపులి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి మన రాష
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నం ద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి తెలంగాణలోని
వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక
Telangana | గుండ్రంగా, నునుపుగా, వివిధ రంగుల్లో కనిపించే రాళ్లు కృష్ణానది తీరంలో మాత్రమే లభ్యమవుతాయి. వీటిని గృహ నిర్మాణంలో సుందరీకరణకు ఉపయోగిస్తారు. ఈ రాళ్లకు డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము �
కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక�
కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్టు సమీపంలో కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతు పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ర్టాలను కలిపే 167 జాతీయ రహదారిపై రాయిచూర్క