Harish Rao | వికారాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్( Vikarabad ), తాండూర్( Tanduru )కు కృష్ణా జలాలు( Krishna Water ) తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) స్పష్టం చేశారు. పాలమూరు పం�
మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల�
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదళ్లో నాలుగు ఆడపులి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి మన రాష
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నం ద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి తెలంగాణలోని
వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక
Telangana | గుండ్రంగా, నునుపుగా, వివిధ రంగుల్లో కనిపించే రాళ్లు కృష్ణానది తీరంలో మాత్రమే లభ్యమవుతాయి. వీటిని గృహ నిర్మాణంలో సుందరీకరణకు ఉపయోగిస్తారు. ఈ రాళ్లకు డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము �
కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక�
కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్టు సమీపంలో కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతు పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ర్టాలను కలిపే 167 జాతీయ రహదారిపై రాయిచూర్క
తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే
Tungabhadra Board | తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణ జలాలను కేసీఆ కెనాల్కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందని, నీటి తరలింపును నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం బ
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�