KTR | కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్నగర్ జిల్లాలో కాలు పెట్టే నైత�
భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పలుచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు శోభాయాత్రగా తీసుకెళ్లి నదీ తీరాలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.
కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని వి
శివుని జటాజూటం నుంచి దూకే గంగా ప్రవాహంలా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు పాలమూరు భూముల వైపు పరుగులు తీసే అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురాణ పురుషుడైన భగీరథుడిని �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రా జెక్టు వెట్న్త్రో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆనందం వ్యక్తం చేశారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తన మనసు ఎం త ఉప్పొంగిందో..
తెలంగాణ యవనికపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మరో భగీరథ ప్రయత్నం పూర్తయింది. సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిన పాలమూరు గడ్డపై దశాబ్దాల జల కల సగర్వంగా సాకారమైంది.
దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�
రాష్ట్రంలో మహబూబ్నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభి నదులు. అపారమైన నీటి వనరులు. ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ సమీపంలోని లిఫ్ట్-1 సర్జ్పూల్ను కృష్ణమ్మ ముంచెత్తింది. మంగళవారం జీరో పాయింట్ నుంచి ఓపెన్ కెనాల్ మీదుగా హెడ్రెగ్యులేటరీ మీదుగా నీటిని విడుద�
రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, లాంచీస్టేషన్, డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో నిండిపోయాయి. తెలంగాణ టూరిజం కృష్ణానదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండపేటకు చెందిన జాలరి హరిబాబు వలకు భారీ బొచ్చ చిక్కింది. మంగళవారం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో చేపలు పడుతుండగా 20 కిలోల చేప పడింది. భారీ చేప చిక్కడంతో సంబురపడ్డ ఆయన ద�
ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది.