Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్ద
కృష్ణానది జలాల్లో హక్కులు కోల్పోయే పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొస్తున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా నది ఆధారిత ప్రాజెక్టులను అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆ ధ్వర్యంలోని ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రాబ�
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ క్రమంగా గందరగోళంలో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా తనకే అప్పగించాలని కేంద్రం పట్టుదలగా ఉన్నది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తె
పవిత్రమైన బీచుపల్లి క్షేత్రానికి పక్కనే కృష్ణానది ఉన్నది. అక్కడున్న పు ష్కరఘాట్లో పారిశుధ్యం కొరవడడంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణానదిపై నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మ తులను బుధవారం ప్రారంభించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఇరు రాష్ర్టాల అధికారులు నిలువరించారు.
ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొయినా డ్యాం.. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతున్నది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కొయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇ�
బీచు పల్లి క్షేత్రం లోని కృష్ణా నదిలో పురా తన విగ్రహాలను మంగళవారం కేంద్రీయ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. కొన్ని రోజులుగా బీచుపల్లి తాగు నీటి పథకం ఇన్టేక్ వెల్ వద్ద కృష్ణా న�
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీకమాసం ఆఖరి సోమవారం పరమశివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్త ర దక్షిణాది యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క