తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జలసాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగ�
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కృష్ణానదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. కృష్ణానదిపై ఉన్న వారధికి మరమ్మతులు చేస్తుండటంతో జనవరి 17 నుంచి ఎన్హెచ్ 167పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్ద
కృష్ణానది జలాల్లో హక్కులు కోల్పోయే పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొస్తున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా నది ఆధారిత ప్రాజెక్టులను అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆ ధ్వర్యంలోని ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రాబ�
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ క్రమంగా గందరగోళంలో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా తనకే అప్పగించాలని కేంద్రం పట్టుదలగా ఉన్నది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తె
పవిత్రమైన బీచుపల్లి క్షేత్రానికి పక్కనే కృష్ణానది ఉన్నది. అక్కడున్న పు ష్కరఘాట్లో పారిశుధ్యం కొరవడడంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణానదిపై నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మ తులను బుధవారం ప్రారంభించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఇరు రాష్ర్టాల అధికారులు నిలువరించారు.