Kothagudem | కొత్తగూండెం (Kothagudem) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
పట్టణాలు ఎంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయి.. అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతులు ఏమేరకు అందుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రజలతో ఓటింగ్ నిర్వహించి ర్యాంకులు, అవార్డులను ప్రకటిస్తున్నది. 2016 నుంచి
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ స�
భద్రాద్రి కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతప్పగూడెంలో వంతెన పనులు జరుగకుండా వాహనాలను తగులబెట్టారు. ప్రొక్లయినర్, కాంక్రీట్ మిక్సర్తో పాటు నాలుగు టాక్టర్లన�
భద్రాచలం: పుల్హామా దాడిలో అమరులైన జవాన్లకు స్థానిక టీఎన్జీఓస్ నాయకులు నివాళులర్పించారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం టీఎన్జీఓస్ అధ్యక్షులు డెక్కా నరిసింహారావు, అసోసియేషన్ ప్రెసెడెంట్ క�
టిప్పర్-ఆటో ఢీ.. భద్రాద్రి జిల్లా తిప్పనపల్లి వద్ద విషాదం చండ్రుగొండ, జనవరి 28: రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల�
చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహిం
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
చండ్రుగొండ: నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మెడికల్ ఆఫీసర్ రాకేష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సం�
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�
మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస�
సారపాక : ముప్పై ఐదుఏళ్లుగా ఐటీసీ పీఎస్పీడీలో ఉద్యోగిగా, కార్మిక నాయకునిగా పరిటాల ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) అధ్యక్షుడు సానికొమ్ముశంకర్ర