సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్�
చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్ల�
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర�
చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం �
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కొత్తగూడెం: నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని.. కార్యకర్తలు నాకు బలమని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనమా పుట్టిన రోజు సందర్భంగా పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వేడు�
కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా �
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వ�
భద్రాచలం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఐటీసీప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐటీసీప్రథమ్ సంస్ధ జిల్లా కో- ఆర్డినేటర్ వెంకట్రామ్ తెలిపారు. 18 నుంచి 35 ఏండ్లు వయస్సు కలిగి