RTC Bus | తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
చండ్రుగొండ:బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని మహిళా, శిశుసంక్షేమ అధికారి ఆర్. వరలక్ష్మీ.. అన్నారు. గురువారం వంకనంబర్, గానుగపాడు,బెండాలపాడు గ్రామాల్లో నిర్మాణంలోఉన్న అంగన్వాడి కేంద�
కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్�
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్�
చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్ల�
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర�
చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం �
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న