ఇల్లెందు: జిల్లా రిజిస్ట్రార్ కుమార్ ఇల్లెందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించానని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్య�
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లు తగ్గించి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్న�
పాల్వంచ : కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెల
పర్ణశాల: మండల పరిధిలోని పర్ణశాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పర్ణశాల గ్రామంలో యాత్రికులు బసచేసే మర్రి చెట్టు వద్ద ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెంది ఉండటంతో స
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం రైసుపేట గ్రామానికి చెందిన నామాల శ్రీనివాసరావు కుమార్తె నామాల భవిష్య చిన్నతనం నుంచి చదువులో రాణిస్తుంది. ఇంజినీరింగ్లో గోల్డ్మెడల్ సాధించి తానేమిటో నిరూపించింద�
భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు దర్శనమిస్త�
దమ్మపేట: పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కోరారు. దమ్మపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భ
అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించ
అశ్వారావుపేట : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్�
కొత్తగూడెం : తెలంగాణ పల్లె సంస్కృతికి బతుకమ్మ ప్రతిరూపంగా నిలుస్తుందని, ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే పూల పండుగ ఇదేనని సింగరేణి జీఎం సూర్యనారాయణ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుట్టినింటికి వచ్చి ఆడపడుచ
అశ్వారావుపేట : చిరుధాన్యాలు ధీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దివ్యౌషధం అని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం మూడు పూటలా సన్న బియ్యం తినడంవల్లే ఫైబర్ పూర్తి స్థాయిలో అందక ప్రజలు అనేక రోగాల �
దమ్మపేట : పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలుచేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సీడీపీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూ�
ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాముల�