బూర్గంపహాడ్ :వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడోరోజు మండల పరిధిలోని మోరంపల్లిబంజరతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా, జరుపు�
టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మం
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పిట్ సెక్రటరీ ఎస్కే.గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శిం�
పాల్వంచ: కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు మండలంలోని జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు వెల్లడించారు. పాత పాల్వంచలోని ఎమ్మె�
కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసి
అశ్వాపురం: నూతన వ్యవసాయ విధానాలను రైతులు అలవరుచుకోవాలని అందుకోసం ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా ఉద్యానవనశాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం మండలం నుంచి సుమా�
దుమ్ముగూడెం: చిరుధాన్యాలు, పోషక విలువలతో కూడిన వంటకాలకు సంబంధించి అంగన్వాడీలకు మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో సీడీపీవో నవ్యశ్రీ అంగన్వాడీ కేం�
పినపాక: మండలంలోని జానంపేట గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కొమురంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు న�
ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో
అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ
కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణల�
టేకులపల్లి: రైతు బీమా పథకంలో స్వల్ప మార్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చే�
అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేయాల్సిన �