దుమ్ముగూడెం : మండలంలో శనివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించిన బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ రవికుమార్ శుక్రవారం తెలిపారు. మండలంలో 17,422 మం�
భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎ�
మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…మండలానికి 5,725 బత
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. ఖమ్మానికి చెందిన సాగి శ్రీరామశాస్త్రి రూ. 1లక్ష వితరణగా అందజేశారు. ఉదయం ర�
పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మం
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగి�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. తెల్లవారుజా�
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా
పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్ల�