కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎ�
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి సుజాత అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశ
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�
మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్�
పాల్వంచ:అమ్మదయ ఉంటే అంతా శుభమే జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత పాల్వంచలోని భద్రాచలం రోడ్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మంటపాన్ని �
కొత్తగూడెం: దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, ప�
కొత్తగూడెం : నూతన సాగు చట్టాలు, వ్యవసాయ ప్రైవేటీకరణ, సంస్కరణల అంశాలతో తాను రూపొందించిన రైతన్న సినిమాకు కమ్యూనిస్టు పార్టీలు చూపిన ఆదరణ మరువలేనివని రైతన్న సినిమా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీపీఐ �
ఇల్లెందు: జిల్లా రిజిస్ట్రార్ కుమార్ ఇల్లెందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించానని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్య�
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లు తగ్గించి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్న�
పాల్వంచ : కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెల
పర్ణశాల: మండల పరిధిలోని పర్ణశాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పర్ణశాల గ్రామంలో యాత్రికులు బసచేసే మర్రి చెట్టు వద్ద ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెంది ఉండటంతో స