అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ
కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణల�
టేకులపల్లి: రైతు బీమా పథకంలో స్వల్ప మార్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చే�
అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేయాల్సిన �
దమ్మపేట :వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం రైతులకు సూచించారు. మల్లారం రైతు వేదికలో మంగళవారం ముష్టిబండ రైతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి
టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం �
పినపాక : మండలంలోని ఏడూళ్ళబయ్యారం పెద్దవాగులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఇసుక లారీలు, ఒక జేసీబీని ఆదివారం అర్థరాత్రి ఏడూళ్ళబయ్యారం పోలీసులు పట్టుకుని స్టేషన్కు
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సీఅండ్ఎండీ శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన ఏరియా జీఎం జక్కం రమేశ్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏటా పెరుగుతున్న బొ�
అశ్వారావుపేట : తిమ్మాపురం గ్రామ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలంలోని తిమ్మాపురం గిరిజనులు భద్రాచలం ఐటీడ�
భద్రాచలం: ఐటీడీఏ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ గిరిజన యువత కోసం అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈజాబ్మేళా నిర్వహిస్తున్నట్
ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల
చండ్రుగొండ: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాళ్లని అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం రావికంపాడు గ్రామానికి చెందిన బాదావత్ బిక్షం(55) కుటుంబాన్ని ఆయన పరామర్శిం�
ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే మత్స్య సంపద మరింత అభివృద్ది చెందు తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నాలుగు సొసైటీలు, అరవై ఏడు చెరువులకు కలిపి పద