పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మం
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగి�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. తెల్లవారుజా�
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా
పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్ల�
కొత్తగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశిం
కొత్తగూడెం: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పల్లె దవాఖానాల్లో సేవలందించేందుకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.
కొత్తగూడెం: ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డీఆర్వోను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొ
కొత్తగూడెం: కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప రాజకీయ మేధావి, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న మహనీయుడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కొనియాడారు. సోమవారం కొత్తగూడెం కలె�
కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన �
అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్�
ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.