దమ్మపేట :టీఎస్ ఆయిల్ఫెడ్లో దళారీ వ్యవస్థను రద్దు చేయాలని పామాయిల్ రైతులు కోరారు. దమ్మపేట రైతు వేదికలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పామాయిల్ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా దళారుల ద్వారా
అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిం�
పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 2
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
దుమ్ముగూడెం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో నవ్యశ్రీ అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో పోషక సంబరాలు నిర్వ�
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆస్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కేఈ స్థలశాయిని ఘనంగా సత్కరించారు. దేవస్థానం అర్చక స్వాములు, వైదిక పెద్దలు చిత్రకూట మండపంలో ఆయనకు ఆ
కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ మంటపాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోష�
జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెక�
పాల్వంచ: భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుమోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు పాల్వంచలో బుదవారం ఘనంగా నిర్వహించారు. కేటీపీఎస్కు చెందిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కే�
కొత్తగూడెం : అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు ఇచ్చే రుణా�
అశ్వారావుపేట :నూటొక్క ప్రసాదాలతో విఘేశ్వరునికి నైవేద్యంసమర్పించారు. అశ్వారావుపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ �
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�