కొత్తగూడెం: కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కొత్తగూడెం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణలో రైతులు, యువత, మహిళలు పాల�
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�
జూలూరుపాడు: మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన హర్షిత, జాన్సీ, సూరారం గ్రామానికి చెందిన శ్రీను, బలరా�
జూలూరుపాడు : జూలురుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణాలతో పట్టణాన్ని తలపించేలా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ని�
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�
చండ్రుగొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారయణ పిలుపునిచ్చారు. మంగళవారం రావికంపాడు గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్ని�
చండ్రుగొండ: సాంకేతిక లోపం తలెత్తినకారణంగా మంగళవారం బ్యాంకు సేవలు నిలిచి పోయాయి. దీంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగింది. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో టెక్నికల్ సమస్యరావడంతో బ్యాంకు వచ్చిన ఖా�
చండ్రుగొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండ్రుగొండమండలంలో చోటు చేసుకుంది. బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా సురేష్(25) గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్�
దమ్మపేట :టీఎస్ ఆయిల్ఫెడ్లో దళారీ వ్యవస్థను రద్దు చేయాలని పామాయిల్ రైతులు కోరారు. దమ్మపేట రైతు వేదికలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పామాయిల్ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా దళారుల ద్వారా
అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిం�
పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 2
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
దుమ్ముగూడెం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో నవ్యశ్రీ అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో పోషక సంబరాలు నిర్వ�
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆస్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కేఈ స్థలశాయిని ఘనంగా సత్కరించారు. దేవస్థానం అర్చక స్వాములు, వైదిక పెద్దలు చిత్రకూట మండపంలో ఆయనకు ఆ
కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ మంటపాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోష�