ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల
చండ్రుగొండ: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాళ్లని అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం రావికంపాడు గ్రామానికి చెందిన బాదావత్ బిక్షం(55) కుటుంబాన్ని ఆయన పరామర్శిం�
ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే మత్స్య సంపద మరింత అభివృద్ది చెందు తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నాలుగు సొసైటీలు, అరవై ఏడు చెరువులకు కలిపి పద
పర్ణశాల :వాహన తనిఖీల్లో అనుమానితుడిని దుమ్ముగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని పర్ణశాల సమీపంలో తనికీలు చేస్తుండగా ఓ వ్యక్తి క
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పురోహితు�
కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి
కొత్తగూడెం : జిల్లాలోని ప్రసిద్ది చెందిన కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మగుడిలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వాల్పోస్టర్
దుమ్ముగూడెం : మండలంలో శనివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించిన బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ రవికుమార్ శుక్రవారం తెలిపారు. మండలంలో 17,422 మం�
భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎ�
మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…మండలానికి 5,725 బత
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. ఖమ్మానికి చెందిన సాగి శ్రీరామశాస్త్రి రూ. 1లక్ష వితరణగా అందజేశారు. ఉదయం ర�