భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
చుంచుపల్లి :మండలంలోని విద్యానగర్ పంచాయతీ రాంనగర్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుట�
దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద�
భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పిం�
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక
వేంసూర్: మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్క్ పనులను గురువారం సీఈఓ ఇంజం అప్పారావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మెగా పార్క్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంద�
దమ్మపేట :వెయ్యి కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట తహాసీల్దార్ రంగా ప్రసాద్కు గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నా
దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్ను
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభ
అశ్వారావుపేట:బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పట్టణంలోని హమాలీ అడ్డాలో జరిగిన అమరువీరుల సంస్మరణ సభలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివా
చండ్రుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్1నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని ఎంపిడిఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోన�
ఇల్లెందు : ఆత్మహత్యకు పాల్పడిన మృతుడికి జిల్లా పరిషత్ కోరం కనకయ్య నివాళులర్పించారు. బుధవారం మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు (45)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం