మణుగూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు రెండో విడుత దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్, మణుగూ�
మణుగూరు :తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువు మధ్యలో ఆగిపోయిన వారికి చదువుకునేందుకు అవకాశం కల్పించిందని శ్రీవిద్య విద్యా సంస్థల డైరెక్టర్, ఓపెన్స్కూల్ కో-ఆర్డినేటర్ నూకా
కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఎంజీరోడ్లో ఉన్న శ్రీ విజయవిఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వ
కొత్తగూడెం : జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందిస్తూ రచనలు చేసిన నిజమైన ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ గొంతుకగా ఉన్న ఆయన చిరస్మరణీయుడని జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం �
కొత్తగూడెం : గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ బలోపేతం అవుతుందంటే అది కార్యకర్తల గొప్పతనమేనని టీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి నూకల నరేష్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రర�
చుంచుపల్లి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బాదావత్ శాంతిలు పాల్గొని ఆయన చిత్రపట�
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర
దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
చుంచుపల్లి :మండలంలోని విద్యానగర్ పంచాయతీ రాంనగర్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుట�
దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద�
భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పిం�