దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక
వేంసూర్: మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్క్ పనులను గురువారం సీఈఓ ఇంజం అప్పారావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మెగా పార్క్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంద�
దమ్మపేట :వెయ్యి కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట తహాసీల్దార్ రంగా ప్రసాద్కు గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నా
దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్ను
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభ
అశ్వారావుపేట:బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పట్టణంలోని హమాలీ అడ్డాలో జరిగిన అమరువీరుల సంస్మరణ సభలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివా
చండ్రుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్1నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని ఎంపిడిఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోన�
ఇల్లెందు : ఆత్మహత్యకు పాల్పడిన మృతుడికి జిల్లా పరిషత్ కోరం కనకయ్య నివాళులర్పించారు. బుధవారం మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు (45)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మావోయిస్టు బాధిత ఆవాసాలలో నివసిస్తున్న ఆదివాసుల సంక్షేమం లక్ష్యంగా జిల్లా పోలీసులు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు సురక్షిత
భద్రాద్రి కొత్తగూడెం : ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ కింద కేసుల భౌతిక విచారణకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్ట�
కొత్తగూడెం : కొవిడ్కు గురైన రోగులు వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్లో ఉండగా అధికారులు వీరిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వ�