జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెక�
పాల్వంచ: భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుమోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు పాల్వంచలో బుదవారం ఘనంగా నిర్వహించారు. కేటీపీఎస్కు చెందిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కే�
కొత్తగూడెం : అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు ఇచ్చే రుణా�
అశ్వారావుపేట :నూటొక్క ప్రసాదాలతో విఘేశ్వరునికి నైవేద్యంసమర్పించారు. అశ్వారావుపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ �
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�
మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలకు అందిస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రా�
కొత్తగూడెం : జిల్లా కేంద్రం సమీపంలోని రామాంజనేయకాలనీలో వద్ద ఉన్న వనమా రజక కాలనీలో గత సంవత్సర కాలంగా నివాసం ఉంటున్న తమకు ఇంటి పన్నులు, కరెంటు, తాగునీటిని సరఫరా చేయాలని తెలంగాణ రజక సంఘాల సమితి నాయకులు కోరార
పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గ�
ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�
టేకులపల్లి: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీలలో పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండలం మేల్లమడుగు గ్రామ ప�
దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష