దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కొత్తగూడెం: నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని.. కార్యకర్తలు నాకు బలమని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనమా పుట్టిన రోజు సందర్భంగా పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వేడు�
కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా �
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వ�
భద్రాచలం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఐటీసీప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐటీసీప్రథమ్ సంస్ధ జిల్లా కో- ఆర్డినేటర్ వెంకట్రామ్ తెలిపారు. 18 నుంచి 35 ఏండ్లు వయస్సు కలిగి
భద్రాచలం: జిల్లా పోలీసు, ఎక్సైజ్ అధికారులు మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగానే పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, గోదావరి బ్రిడ్జి, డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని అచ్చుతాపురం గ్రామసమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై చల్ల అరుణ తెలిపిన వివరాలు ప్రకారం దమ్మపేట మండలం జమేదారు బంజరుకు చెందిన మడక�
అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ
అశ్వారావుపేట: ఎన్నోఏండ్లుగా పోడు సాగు చేసుకుంటున్నహక్కుదారులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం పట్టణంల�
అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల
కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎ�
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి సుజాత అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశ