చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
ములకలపల్లి :మండల పరిషత్ కార్యాలయంలో తడి, పొడిచెత్తపై గ్రీన్ అంబాసిడర్లు, మల్టీపర్సస్ వర్కర్లకు సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీపీ మట్ల నాగమణి మాట్లాడుతూ గ్రామాల్లో తడ�
అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపే�
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్గా సి.జంగయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ.రామారావు ఆధ్వర�
కొత్తగూడెం:ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు విజయం నల్లేరుపై నడకేనని, ఆయన గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు
కొత్తగూడెం: కొత్తగూడెంజిల్లాకు చెందిన బరిగెల భూపేష్కుమార్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. చిన్నప్పటి ను
చండ్రుగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స�
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
దమ్మపేట: మండల పరిధిలోని పట్వారిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం పి.జగపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద�
చండ్రుగొండ: జిల్లాలో 481 పంచాయతీల్లో 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ�
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌతంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో డిపార్ట్మెంటల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇ�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన జాతీయ యూత్ గేమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కొత్తగూడెం జిల్లాకు బంగారు పతకాలు లభించాయి. జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుపొందిన వినయ్ను శుక్రవారం కొత్తగూడెం మున్�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి