చండ్రుగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స�
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
దమ్మపేట: మండల పరిధిలోని పట్వారిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం పి.జగపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద�
చండ్రుగొండ: జిల్లాలో 481 పంచాయతీల్లో 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ�
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌతంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో డిపార్ట్మెంటల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇ�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన జాతీయ యూత్ గేమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కొత్తగూడెం జిల్లాకు బంగారు పతకాలు లభించాయి. జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుపొందిన వినయ్ను శుక్రవారం కొత్తగూడెం మున్�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
RTC Bus | తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
చండ్రుగొండ:బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని మహిళా, శిశుసంక్షేమ అధికారి ఆర్. వరలక్ష్మీ.. అన్నారు. గురువారం వంకనంబర్, గానుగపాడు,బెండాలపాడు గ్రామాల్లో నిర్మాణంలోఉన్న అంగన్వాడి కేంద�
కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్�
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�