సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్న�
దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏ�
దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా �
దమ్మపేట: ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమను సన్మానించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు.గండుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్�
చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్న�
కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచి�
దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు యాగంటి అరుణ్కుమార్ వచ్చేనెల నేపాల్లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. క్రీడాకారుడు అర
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
భద్రాచలం:వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సమన్వయకర్తగా భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీనివాస్ను నియమించినట్లు అంతర్జాతీయ వాసవీ క్లబ్స్ సమాఖ్య అధ్యక్షులు పాట సుదర్శన్, డిస్ట్రిక్ట్ వాసవీ గవర్నర్ యర
Bhadradri | జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవ
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�