కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచి�
దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు యాగంటి అరుణ్కుమార్ వచ్చేనెల నేపాల్లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. క్రీడాకారుడు అర
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
భద్రాచలం:వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సమన్వయకర్తగా భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీనివాస్ను నియమించినట్లు అంతర్జాతీయ వాసవీ క్లబ్స్ సమాఖ్య అధ్యక్షులు పాట సుదర్శన్, డిస్ట్రిక్ట్ వాసవీ గవర్నర్ యర
Bhadradri | జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవ
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�
చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
ములకలపల్లి :మండల పరిషత్ కార్యాలయంలో తడి, పొడిచెత్తపై గ్రీన్ అంబాసిడర్లు, మల్టీపర్సస్ వర్కర్లకు సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీపీ మట్ల నాగమణి మాట్లాడుతూ గ్రామాల్లో తడ�
అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపే�
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్గా సి.జంగయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ.రామారావు ఆధ్వర�
కొత్తగూడెం:ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు విజయం నల్లేరుపై నడకేనని, ఆయన గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు
కొత్తగూడెం: కొత్తగూడెంజిల్లాకు చెందిన బరిగెల భూపేష్కుమార్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. చిన్నప్పటి ను