టిప్పర్-ఆటో ఢీ.. భద్రాద్రి జిల్లా తిప్పనపల్లి వద్ద విషాదం చండ్రుగొండ, జనవరి 28: రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల�
చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహిం
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
చండ్రుగొండ: నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మెడికల్ ఆఫీసర్ రాకేష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సం�
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�
మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస�
సారపాక : ముప్పై ఐదుఏళ్లుగా ఐటీసీ పీఎస్పీడీలో ఉద్యోగిగా, కార్మిక నాయకునిగా పరిటాల ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) అధ్యక్షుడు సానికొమ్ముశంకర్ర
మణుగూరు : 2022 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మ�
మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్
సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్న�
దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏ�