కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కోల్ఇండియా జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి కొత్తగూడెం సిద్ధమైంది. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో టోర్నీ జరుగనుంది.
విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండా�
ఉద్యోగులు నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే వారు పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా అవినీత రహిత భారతదేశం సాధ్యమవుతుంది.
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
అన్నివసతులతో కొత్తగూడెం మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభంకానున్నాయి.
రామదాసుకు శ్రీరాముడంటే ఎంత ఇష్టమో మనం విన్నాం. ఎన్నో కీర్తనలు విరచించి రామయ్యను కొలిచిన మహా భక్తుడాయన. అలాంటి భక్తులు నేటికీ ఉన్నారు. ఆయనలా కీర్తనలు రాయకపోయినా నిరంతరం రామజపం చేస్తున్నారు.
Kothagudem | ఓ ఇద్దరు వృద్ధ దంపతులు నిరంతరం కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బు చెదల పాలైంది. చేతకాని తనంలో ఆ డబ్బే దిక్కు అనుకొని.. భద్రంగా దాచుకున్నారు. కానీ ఆ నగదును చెదలు తినేశాయి. ఇప్పుడు తమ బతుకు ఎ
తుపాన్ ప్రభావం జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వానలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడె
గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్'కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు స�