భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్'కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు స�
భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు �
కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్దేశించిన 10.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.59 లక్షల టన్నులు ఉత్పత్తిచేసి వందశాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జనరల్�
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
35 ట్రాఫిక్ చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడి నుంచి ట్రాఫిక్ పోలీసులు రూ.8,125 వసూలు చేశారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ స్థానిక పోస్టాఫీస్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమ�
సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాల నిరీక్షణకు తెరపడింది. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్టులో కేసువేయడంతో ఫలితాల విడుదల నిలిపివేయగా, సీఎం కేసీఆర్ ఆదేశాలు, సంస్థ సీఎ�
Kothagudem | కొత్తగూండెం (Kothagudem) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
పట్టణాలు ఎంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయి.. అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతులు ఏమేరకు అందుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రజలతో ఓటింగ్ నిర్వహించి ర్యాంకులు, అవార్డులను ప్రకటిస్తున్నది. 2016 నుంచి
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు.