కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిధిలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) విద్యుత్తు ఉత్పత్తితోపాటు వనరుల ఆదాలో రికార్డులు సృష్టిస్తున్న ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటీపీఎస్ 10వ యూనిట్ శనివారం �
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే నిరంతరం పాటుపడుతున్నామని, ఇందులో భాగంగా క్రీడలకూ పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరర
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. మోసాలకు పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠాను కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో డీఎస్పీ షేక్ అబ్దుల�
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�
ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయాల జాబితాలో ఖమ్మం జిల్లాలోని జిల్లాలో 37 పాఠశాలలు చేరాయి. రాష్ట్రస్థాయికి ఖమ్మం జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికవ్వగా.. ఇందులో కొత్తగూడెం పాఠశాలకు ప్రత్యేక ప్రశంస దక్కిం�
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు