అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
అన్నివసతులతో కొత్తగూడెం మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభంకానున్నాయి.
రామదాసుకు శ్రీరాముడంటే ఎంత ఇష్టమో మనం విన్నాం. ఎన్నో కీర్తనలు విరచించి రామయ్యను కొలిచిన మహా భక్తుడాయన. అలాంటి భక్తులు నేటికీ ఉన్నారు. ఆయనలా కీర్తనలు రాయకపోయినా నిరంతరం రామజపం చేస్తున్నారు.
Kothagudem | ఓ ఇద్దరు వృద్ధ దంపతులు నిరంతరం కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బు చెదల పాలైంది. చేతకాని తనంలో ఆ డబ్బే దిక్కు అనుకొని.. భద్రంగా దాచుకున్నారు. కానీ ఆ నగదును చెదలు తినేశాయి. ఇప్పుడు తమ బతుకు ఎ
తుపాన్ ప్రభావం జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వానలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడె
గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్'కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు స�
భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు �
కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్దేశించిన 10.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.59 లక్షల టన్నులు ఉత్పత్తిచేసి వందశాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జనరల్�
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �