ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయాల జాబితాలో ఖమ్మం జిల్లాలోని జిల్లాలో 37 పాఠశాలలు చేరాయి. రాష్ట్రస్థాయికి ఖమ్మం జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికవ్వగా.. ఇందులో కొత్తగూడెం పాఠశాలకు ప్రత్యేక ప్రశంస దక్కిం�
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే �
CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభోత్సవం చేశారు. హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ నుంచి కొత్తగూడెంకు వచ్చిన సీఎం కేసీఆ�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కోల్ఇండియా జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి కొత్తగూడెం సిద్ధమైంది. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో టోర్నీ జరుగనుంది.
విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండా�
ఉద్యోగులు నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే వారు పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా అవినీత రహిత భారతదేశం సాధ్యమవుతుంది.