భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు, గుంటూరు రమాదేవి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణంతో కూడిన 120 సామూహిక వివాహాలు సోమవారం జరిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
– లక్ష్మీదేవిపల్లి