బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల మ�
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయం�
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస
భగవంతుడంటే మానవజాతి నుంచి వేరుగా, సుదూరంగా ఉండేవాడని కాదు. తన ధామం నుంచి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శన మిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, �
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ భక్తులు తీసుకొచ్చే ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడును మాజీమంత్రి హరీశ్రావు కోరారు.
తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో నిత్య అనుష్టానములు, హోమాలు, మహ�
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ (TTD) విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
కరీంనగర్ మారెట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ప్రముఖ గాయని సునీత, గాయకుడు కారుణ్య స్వామి వారి సంకీర్తనలతో శ్రోతలను అలరించారు.
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీభూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ�