ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చారిత్రక జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ నామా నా�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) దర్శనమిచ
తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva) నిర్వహించారు.
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) అంకురార్పణ చేయనున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించ
తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడ
హెచ్బీకాలనీ డివిజన్ మంగపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వెండి కిరీటాన్ని కె. శ్రీనివాస్జ్యోతి దంపతులు సమర్పించారు. శుక్రవారం స్వామివారికి 2 కిలోల 350 గ్రాముల వెండి కిరీటాన్ని ఆలయ నిర్వాహకులకు అం
రీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉదయం భూక్షరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప�
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు, గుంటూరు రమాదేవి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణంతో కూడిన 120 సామూహిక వివాహాలు సోమవారం జరిపారు. కొత్�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాని భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక, సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక నెల ముందుగా విడుదల చేస్తుంది. ఇక ఆర్జిత, అంగ ప్రదక్షిణ టికెట్ల రెండు నెలల ముందుగానే ఆ�
తెలంగాణ తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం స్వామి వారికి విశేష సేవలు నిర్వహించారు.
టీటీడీ వర్చువల్ సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.
సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ ఆలయ అభివృద్ధిని విస్మరించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి ప్రాధాన్యత పెరిగిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తె�