పత్తి రైతుకు కేంద్ర ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి పంటపై ఉన్న సుంకాన్ని ఎత్తివేయడంతో దేశీయ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. ఇప్పటికే ప�
చీమచిటుక్కుమంటే సమాచారం తెలిసేది గ్రామాల్లో అంగన్వాడీ టీచరమ్మలకే. పాలుతాగే పిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు అందుకోవాల్సిందే.
భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. 6వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దానిపై �
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మా�
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
ఒక్కో వ్యాధికి ఒక్కో పేరు. ఇప్పటివరకు జనాలను పట్టిపీడిస్తున్న రోగాల్లో క్యాన్సర్ పెద్ద వ్యాధి అయినా మొదట్లో తెలుసుకుంటే కొంత వరకు బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాం.
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు.
ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఆంధ్రాకు తరలించుక పోతుంటే, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంజీవ నాయక్ ప్ర�
బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ‘సీతారామ’ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చే సీజన్ నాటికి అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వపు మాటగా ప
అసలే అవి మూగజీవాలు. అడ్డం పడితే తప్ప వాటికి జబ్బు చేసిన విషయం వాటి యజమానులకు కూడా తెలియదు. అలాంటి మూగజీవాల వేదన భద్రాద్రి జిల్లాలో అరణ్య రోదన అవుతోంది. జబ్బు పడిన పశువులకు కనీసం ప్రభుత్వ వైద్యమూ అందని దయన�
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామ�
‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ