భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి అదనపు జిల్లా న్యాయమ�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నది. మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల క్రితం మరమ్మతులకు గురైంది.
‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్
బిల్లులు చెల్లించడంలేదంటూ ఎంపీడీవో ఎదుట ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో బుధవారం చోటుచేసుకున్నది. బాధితుడి కథ నం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగుకు చెందిన �
భద్రాద్రి జిల్లాలో ఈ ఎండాకాలం కూడా తాగునీటికి తండ్లాట తప్పేలా లేదు. గత ప్రభుత్వం మీద నీలాపనిందలు మోపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు గడుస్తున్నా కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితి లేకు�
ఉపాధిహామీ పథకం కూలీలకు ‘వేసవిభత్యం’ చెల్లింపులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. తాగునీటి అలవెన్స్లు సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వేసవికాలం మండుటెండలో పనిచేసే కూలీలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బ�
రోజంతా వ్యవసాయ పనులతో తలమునకలవుతున్న రైతన్న యూరియా కోసం పడుతున్న బాధలు వర్ణణాతీతం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. కనీస అవగాహనలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నార
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తికావడంతో గులాబీ దళం ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ)లో ఇప్పటికే నామినేషన్లు వేసి జిల్లా బాధ్యుల నుంచి గ్రీన్సి�
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అనే నానుడిలా ఉంది భద్రాద్రి జిల్లా మార్కెటింగ్ శాఖ తీరు. మార్కెట్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడ మార్కెటింగ్ జరగకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో రైతుల పంటలు ద�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బుధవారం నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మూడో విడతలో భద్రాద్రి
భద్రాద్రి జిల్లాలో అసలే ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి. పత్తి రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదు. అయినప్పటికీ విపత్తులను తట్టుకొని కొద్దోగొప్పో పత్తి పంట రైతుల చేతికొచ్చింది. దా
త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న జరగాల్సిన సమావేశాన్ని 25కు మార్చినట్లు �