గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు కొత్తగూడెం జిల్లా సుజాతనగర్-సీతంపేట సమీపంలో స్థలం గుర్తించడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వానకు ఉపశమనం పొందారు. భారీగా గాలులు వీచడం
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించ�
బీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఓసీలను ప్రైవేటుపరం చేసి మెడికల్ బోర్డును లేకుండా చేసినంద
భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేది
రేపటి నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. ప్రైవేటు స్కూల్లో చదివే చాలామంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్లివస్తుంటారు. అయితే ‘బడి బస్సు భద్రమేనా’ అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవు�
పొద్దంతా భానుడి భగభగలతో విలవిలలాడిన ప్రజలు మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. సాయంత్రం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని జిల్లాలోని అశ్వారావుపేట, కరకగూడెం, చర
గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోత�
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి అదనపు జిల్లా న్యాయమ�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నది. మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల క్రితం మరమ్మతులకు గురైంది.
‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్
బిల్లులు చెల్లించడంలేదంటూ ఎంపీడీవో ఎదుట ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో బుధవారం చోటుచేసుకున్నది. బాధితుడి కథ నం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగుకు చెందిన �