పల్లెల్లో ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది టీచర్లను వివిధ స్కూళ్లకు వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా సర్ద�
ఎంఈవోపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు సుభాశ్నగర్లోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు �
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తయి భద్రాద్రి జిల్లాలో కొన్ని పంపుహౌస్ల ద్వారా నీళ్లు కూడా విడుదలవుతున�
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
వివిధ పరిశ్రమలు, సంస్థల నుంచి జిల్లా అభివృద్ధి కోసం అందించే నిధుల లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఆర్ఎస్ భద్రాద్రి జి�
భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్ కార్మికులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 36 రోజ�
తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగు�
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డెయిలీ వేజెస్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం నాటికి 30వ రోజుకు చేరింది.
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి జిల్లాలో శనివారం నాటికి 30వ రోజుకు చేరింది. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ల�
“సర్కార్ ఉద్యోగం అంటే ఎంతో అదృష్టముంటేనే వస్తుంది.. అంతా సెటిల్ అయినట్లే.. పిల్లలకు ఇబ్బంది ఉండదు.. సొంత ఇల్లు ఉంటుంది.. రిటైర్డ్ అయ్యాక దర్జాగా బతకొచ్చు..” అని చాలామంది అనుకుంటారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రం
పత్తి రైతుకు కేంద్ర ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి పంటపై ఉన్న సుంకాన్ని ఎత్తివేయడంతో దేశీయ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. ఇప్పటికే ప�
చీమచిటుక్కుమంటే సమాచారం తెలిసేది గ్రామాల్లో అంగన్వాడీ టీచరమ్మలకే. పాలుతాగే పిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు అందుకోవాల్సిందే.
భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు.