కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివ
ప్రజలకు రహదారి భద్రత, చైతన్యం కల్పించడంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఓస్ భద్రాద్�
Singareni | సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ లను తీసుకొని ఎక్కడ వాటి అవసరత ఉన్న ప్రదేశాలలో అమర్చుకొవాలి అని డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు.
కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు.
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం, హైదరాబాద్లోని శంకర్ శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం సభ్యుడు రేఖ రాజశేఖర్ తెలిపారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ర�
ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేస్తాడే కాని ఏ రోజు కూడా కారణాలు చెప్పకుండా అంకితభావంతో పనిచేసిన గొప్ప మనిషి అచ్యుత రామయ్య అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియా సివిల�
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,అజ్ఞాత దళ నేత అమరుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఆశయాలు సాధనకై పోరాడాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, ఐఎఫ్టీయు జిల్లా అధ
Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం �
జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియే