జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రహదారులు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. నిత్యం జిల్లా స్థాయి అధికారులు ఈ రహదారుల్లో సంచరిస్తూ కూడా నిద్ర నటిస్తున్నట్లు అవగతం అవుతుంది. ఏదైనా కార్యక్రమం జరిగిత
కాంగ్రెస్ ప్రభుత్వం ' ప్రజా పాలన' అంటూ మాటలకే పరిమితమై ప్రజలను అనేక ఇబ్బందుకు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బండి రాజు గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లకు వెంటనే మరమ
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవ�
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సర
రాజీయే రాజమార్గం. చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ కల్పించిన ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్�
కోతులు, కుక్కల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, వాటి దాడుల వల్ల మహిళలు, చిన్నారులు గాయాలపాలవుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు.
రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు.
సింగరేణి ఉద్యోగులందరూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సత్ప్రవర్తన పెంపే లక్ష్యంగా సెంట్రల్ విజిలెన్స్ కమిష�
వీధి లైట్లు లేని దారి ఒక వైపు, లోతైన గుంతలు మరోవైపు ఆదమరిస్తే గాయాలపాలు కావాల్సిందే. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ లోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణం నుండి జాతీయ రహదారికి కలిసే రోడ్డు
పేదలకు గృహ వసతి కల్పించడం ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యత అని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాన్ని చివరి గడప వరకు అందించే బాధ్యత తనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని �
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�
MLA Kunamneni | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.