Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిం
ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో ర�
సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్–2025 శుక్రవారం రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొ�
కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 7న జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం
దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. శనివారం సావిత్రిబాయ�
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
ఈ సంవత్సరం యువ రక్తంతో నిండిన సింగరేణిని చూస్తున్నానని, ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్షాన్ని తప్పకుండా సాధించగలమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో నూతన స�
విబి జి రామ్ జి చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు, ఎస్కేఎం నాయకులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ�
Kothagudem DSP | కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావం జరుగుతున్న ఇద్దరు మహిళలకు మహిళలకు ధైర్యం చెప్పారు. అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో గాయపడి
గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 155 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది.