ప్రకృతికి విశేష సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో నిర్వహించిన "వనజీవి రామయ్య అవార్డు మహోత్సవం"లో బాల పర్యావరణ ప్రేమికుడు, 'మొక్కల వారసుడు'�
సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి, వేతన సవరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఇల్లెందులో �
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్�
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా కేంద్రం గొప్ప విద్యా హబ్'గా మా�
కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సంఘ చైర్మన్ మండె వీరహనుమంతరావు రైతులకు కీలక సూచనలు చేశారు. సంఘం నుంచి రుణాలు తీసుకుని ఇప్పటికీ వడ్డీ
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ఐఓబి బ్యాంక్ సింగరేణి బ్రాంచ్ ఎదుట గత పది రోజుల క్రితం ఒక పాన్ డబ్బా వెలిసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా బడ్డీ కొట్టు డబ్బని తీసుకువచ�
అంబేద్కర్నగర్కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించి
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్ల�
కొత్తగూడెం కార్పొరేషన్ అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల ఒంటెద్దు పో�
ఎండలు మండిపోతున్న వేళ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్తగూడెం పట్టణంలోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో మరో నూతన బోర్ ఏర్పాటు చేశారు. డా.అలీ బాబా ఇంటి ముందు డివిజన్ కార్ప
90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా “వాయిస్ ఆఫ్ నేషన్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3కే వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ను జిల�
పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో..
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంప
రుద్రంపూర్, ఏప్రిల్ 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్ను