చేవెళ్లకు చెందిన యువ మహిళా న్యాయవాది కుమారి స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఉదయం కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ �
Kishan Reddy | కొత్తగూడెంలో రెండు రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాక మంత్రి కిషన్రెడ్డి నైని కోల్ బ్లాక్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక
రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజును కొత్తగూడెంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి..
Kothagudem |అధికార పార్టీ అండదండలతో అహంకారాన్ని ప్రదర్శించాడు ఆ సర్పంచ్..! పొత్తు పార్టీకి చెందిన కమ్యూనిస్టు వార్డు మెంబర్పై సుపారీ ఇచ్చి మరీ హత్యాయత్నానికి ఒడిగట్టాడు..?
సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వ
Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిం
ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో ర�
సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్–2025 శుక్రవారం రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొ�
కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 7న జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం
దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. శనివారం సావిత్రిబాయ�
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.