సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్షాప్లో స్వల్ప వర్షానికే నీరు నిల్వ ఉండడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంకటేశ్ ఖని కోల్ మైన్ విస్తరణలో భాగంగా పాత జీఎం క�
భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్రాజు పోలీస్ అధికారులతో శనివారం తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పుష్కరఘాట్ల వద్ద భక్తు�
తమ హక్కులను అమలు చేయడంతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మికులు కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. సులభ్�
ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో ప్రిన్సిపాల్ జి.రమేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కొత్తగూడెం సహకారంతో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహ�
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై సామూహిక లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ బుధవారం నిర్వహించ�
భద్రాచలంకు చెందిన జెట్టి రామకృష్ణ యాదవ్ ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ యాదవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస యాదవ్ ఉత్తర్వుల�
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్ట�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి గంగా హుస్సేన్ బస్తీలో చర్చి పునర్నిర్మాణానికి స్థానికులు సహకరించాలని ప్రార్థనా మందిరం నిర్వాహకులు కోరారు. గురువారం చర్చి పునర్నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సివిల్ విభాగం అధికారులు తగిన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర�
పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యం�
ప్రకృతికి విశేష సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో నిర్వహించిన "వనజీవి రామయ్య అవార్డు మహోత్సవం"లో బాల పర్యావరణ ప్రేమికుడు, 'మొక్కల వారసుడు'�
సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి, వేతన సవరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఇల్లెందులో �
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్�
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా కేంద్రం గొప్ప విద్యా హబ్'గా మా�