జిల్లా కేంద్రంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్తులు రాజకీయ నాయకుల పుట్టినరోజు ప్రచారాలకు వేదికగా మారుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. కొత్తగూడెం నగరంలోని పోస్ట్ ఆఫీస్ స�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ జాతీయ రహదారిపై అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కాల్వ పనులను 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొబ్బరికాయ కొట్టి కాల్వ పనులను ప్ర�
కొత్తగూడెం పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది రజాక్ (65) మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రజాక్తో కలిసి తాను ఎల్.ఎల్.బి
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు. శనివారం రాత్రి సుజాతనగర్ మండలంలోని సుమారు 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్షాప్లో స్వల్ప వర్షానికే నీరు నిల్వ ఉండడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంకటేశ్ ఖని కోల్ మైన్ విస్తరణలో భాగంగా పాత జీఎం క�
భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్రాజు పోలీస్ అధికారులతో శనివారం తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పుష్కరఘాట్ల వద్ద భక్తు�
తమ హక్కులను అమలు చేయడంతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మికులు కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. సులభ్�
ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో ప్రిన్సిపాల్ జి.రమేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కొత్తగూడెం సహకారంతో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహ�
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై సామూహిక లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ బుధవారం నిర్వహించ�
భద్రాచలంకు చెందిన జెట్టి రామకృష్ణ యాదవ్ ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ యాదవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస యాదవ్ ఉత్తర్వుల�
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్ట�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి గంగా హుస్సేన్ బస్తీలో చర్చి పునర్నిర్మాణానికి స్థానికులు సహకరించాలని ప్రార్థనా మందిరం నిర్వాహకులు కోరారు. గురువారం చర్చి పునర్నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సివిల్ విభాగం అధికారులు తగిన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర�