కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిసున్నారు. చిన్నాపెద్దా అందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం కొత్తగూడెంలో చంటిబిడ�
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
‘భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నాయి. దీంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారు. మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్
సింగరేణి బతకాలంటే బీఆర్ఎస్ గెలవాలని, కార్మికులు ఉద్యమస్ఫూర్తిని చాటి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కాగా.. బీఆర్ఎస్, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో
‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడన్నా తెలంగాణ జెండాను భుజానికి ఎత్తుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా కాల్చిచంపారు.. రాచి రంపాన పెట్టారు. ఇక కాంగ్రెస్ నాయకుల కథ సొంతంగా ఉండదు.
కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు.
వచ్చే నెల 5న కొత్తగూడెంలో జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమ�
నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు... మరోసారి ఆదరించండి... ఒక పాలేరులా మీరు మరిచిపోలేనంతగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెనగడప, అంబేద్కన
ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజవకర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఖమ్మం ప్రజల కళ్ల ముం
కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపునకు బాటలు వేస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్లని, నేను పూజారిని మాత్రమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మ�