కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్�
నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. పాల్వంచ మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో 374 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారన�
తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు అద్భుతమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, తండాలను పంచాయతీలుగా చేయడం గొప్ప విషయమని అన్న�
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తొమ్మిదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో సాహితీ సంబురాలు జరిగాయి. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలపై కవులు కవితా గానం చేశారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సత్కరించారు.
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా
వచ్చేనెల చివరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా�
జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నదని, మూడో సారి విజయం సాధించి కేసీఆరే సీఎం అవుతారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన ఆత�
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు, గుంటూరు రమాదేవి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణంతో కూడిన 120 సామూహిక వివాహాలు సోమవారం జరిపారు. కొత్�