రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతీ ఏడా ది దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరెలను కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నా రు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చి అండగా నిలుస్తోంది. పేదలు ఇళ్లు లేదని ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వారికి చేయూతనిస్తూ బాసటగా నిలుస్తోంది.
కాంగ్రెస్వన్నీ మభ్య పెట్టే హామీలేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల పార్టీ నేతలు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తిన చెందడం శుభపరిణామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు నిరసనకు దిగారు. సత్తుపల్లిలో ప్ల కార్డులు, నల్ల జెండాలు, నల్ల కండువ
పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దే�
అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దికాలంలోనే చేసి చూపించిందని గుర్తుచేశారు.
ఇళ్లులేని పేదలకు వారం రోజుల్లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్య
చరిత్రలో నిలిచి పోయేలా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఒకేసారి రూ.215 కోట్లు నిధులు ఇచ్చారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి అజ�
కులమతాలకు అతీతంగా అర్హులందరికీ ఆర్థికసాయం అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని, మైనార్టీలకు ఆర్థికసాయం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
జిల్లా కేంద్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించడంతోపాటు నిధులు
బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్ బీసీ బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. �