కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర�
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారి సంక్షేమమే పార్టీ అధిష్ఠానం ధ్యేయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రుద్రంపూర్ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడ
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే నిరంతరం పాటుపడుతున్నామని, ఇందులో భాగంగా క్రీడలకూ పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరర
గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది.