ఆరోగ్యంగా వున్న ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయవచ్చు అని, ప్రాణాపాయ సమయంలో రక్తం ఎంతో అవసరమని ఆర్టీఓ సంగం వెంకట పుల్లయ్య, వెంకటరమణ అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ సెంటర్�
కొత్తగూడెం మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న మేడి హరి కుమారుడు మేడి సోమశేఖర్ (15) అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ భద్రాద్రి కొ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో స్థలం లేని అత్యంత నిరుపేదలను గుర్తించి పక్కాగా సర్వే చేసి స్థలమిచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమాఖ్య నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునిత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి జిల్లా డి
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో ప్రగతి మైదాన్ను ఏర్పాటు చేసింది. స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు లక్షలాది రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ వాటిని సక్రమంగా వినియోగించకుండా, అడ్డగోడ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ను కలిసి పా
నాల్గొవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాడే నిజమైన సంఘం తమదేనని ఆ సంఘం అధ్యక్షుడు ఎస్కే సాదిక్ పాషా, సంఘం నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ �
ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూ�
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాలు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని కొత్తగూడెం జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ న
ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి పాత పద్ధతినే
భవిష్యత్లో వచ్చే ఏ ఎన్నికలైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, కాంగ్
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రస�
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.