పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాలు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని కొత్తగూడెం జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ న
ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి పాత పద్ధతినే
భవిష్యత్లో వచ్చే ఏ ఎన్నికలైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, కాంగ్
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రస�
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.
సమాజంలో కులం, మతం, లింగభేదాల పేరుతో సాగుతున్న సామాజిక వివక్షత, అసమానతలపై కార్మికవర్గం, సీఐటీయూ కార్యకర్తలు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్సదర్శి బి.మధు అన్నారు.
Master Plan Survey | ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషంజన స్వామి తెలిపారు. పట్టణాభివృద్ధికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, రాబోయే 30 సంవత్సరాల�