వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.
సమాజంలో కులం, మతం, లింగభేదాల పేరుతో సాగుతున్న సామాజిక వివక్షత, అసమానతలపై కార్మికవర్గం, సీఐటీయూ కార్యకర్తలు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్సదర్శి బి.మధు అన్నారు.
Master Plan Survey | ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషంజన స్వామి తెలిపారు. పట్టణాభివృద్ధికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, రాబోయే 30 సంవత్సరాల�