విప్లవోద్యమ నేత, శ్రామికవర్గ యోధుడు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో పార్టీ కార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల�
ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ ప్రభుత్వాన్ని �
అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ
భద్రాద్రి కోతగూడెం జిల్లాలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సేవాలాల్ బంజారా సేన నాయకులు ఎస్టీ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ను గురువారం కలిసి విన్నవించారు. ఢిల్లీలోని ట్రైబల్ కమ
గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల (SHGs) మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సీహెచ్ అనురాధ అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సభ్యులకు పలు అం
పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి, ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటూ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి వనమా వ
ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అణచి వేసేలా ప్రారంభించిన యుద్ధంను నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగే
ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్ది నయవంచక పాలన అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నా�
ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో భ�
బడి ఈడు బాలలందరూ బడిలోనే ఉండాలని, బాల కార్మికులుగా ఎవరూ మిగిలిపోకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇం�
'మా భూమి మకే కావాలి ' అని ఆదివాసీలు అశ్వారావుపేట నుండి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. చంటి పిల్లలకు ఎత్తుకొని, యువకులు, వృద్ధులు సుమారు 80 కిలోమీటర్లు 150 కుటుంబాలు మూడు రోజులుగా పాదయాత
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు తీరుపై, కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్ల విభజన తీరు చాలా అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ పట్టణాధ్యక్షుడు శీలం విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధ�