రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం రైతు వేదిక ఎదు�
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు నీళ్లివ్వకుండా జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు నట్టేట మంచారని గాంధీ పథం రాష్ట్ర కన�
ప్రతీ క్షణం కొత్తగూడెం ప్రాంతాభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన 'మహిళా శక్తి సంబురాలు' కార్య�
రైతులకు ఏర్పడిన యూరియా సమస్యను నివారించాలని, రైతులందరికీ ప్రభుత్వమే యూరియా సరిపడా సరఫరా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
ప్రధాని మోదీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఫహీం అన్నారు. గురువారం సాయంత్రం భద్ర
తెలంగాణ రాష్ట్రం గాడిన పడే సమయంలోనే కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిందని, దీంతో మళ్లీ మన అస్థిత్వం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకు
పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను చెల్లించాలని పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎల్.రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రామా టాకిస్ రోడ్డులోని సంగం కార్య�
రాష్ర్ట ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ చట్టం కింద పని గంటలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశా�
సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ సెక్షన్లో రికార్డులను పరిశీలించిన ఆయన పలు అంశా
విప్లవోద్యమ నేత, శ్రామికవర్గ యోధుడు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో పార్టీ కార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల�
ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ ప్రభుత్వాన్ని �
అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ
భద్రాద్రి కోతగూడెం జిల్లాలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సేవాలాల్ బంజారా సేన నాయకులు ఎస్టీ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ను గురువారం కలిసి విన్నవించారు. ఢిల్లీలోని ట్రైబల్ కమ